జనవరిలో కువైట్కు భారత ప్రధాని మోడీ..!
- December 09, 2021
కువైట్: జనవరి మొదటి వారంలో ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కువైట్ లో పర్యటించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ జనవరిలో దుబాయ్ 2020 ఎక్స్ పోను సందర్శిస్తుండగా.. అదే సమయంలో కువైట్ ను కూడా విజిట్ చేయనున్నట్లు సమాచారం. కరోనా సమయంలో ఇండియన్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా చూసుకున్న కువైట్, దుబాయ్ ప్రభుత్వాలకు భారత ప్రధాని ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. ఐతే ఇప్పటి వరకు అధికారికంగా మోడీ పర్యటనకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







