జనంపై వ్యాట్ భారం...5 నుంచి 10 శాతానికి పెంపు
- December 09, 2021
బహ్రెయిన్: 10 శాతం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) పెంపునకు బహ్రెయిన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న 5 శాతం వ్యాట్.. 10 శాతం కానుంది. వ్యాట్ పెంపునకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని సెప్టెంబర్ లో పార్లమెంట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జనవరి 1, 2022 నుండి కొత్త వ్యాట్ అమల్లోకి రానుంది. చమురు ధరలు భారీగా పతనమవ్వడంతో బహ్రెయిన్ బడ్జెట్ లోటు భారీగా పెరిగింది. దీనికి తోడు కరోనా మహమ్మారి కారణంగా మరింత లోటు ఏర్పడింది. ఈ మొత్తం లోటును పూడ్చుకునేందుకు జనంపై వ్యాట్ భారం వేస్తున్నారు. అటు ప్రొడక్షన్ ను కూడా రికార్డు స్థాయిలో 18 శాతానికి పెంచి ఇన్ కమ్ పెంచుకునే ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







