‘కలాం’ కొత్త సొల్యూషన్
- June 08, 2015
కలాం టెలికాం ఇండస్ట్రీ సిగ్మెంట్స్ కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.బ్యాంకింగ్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, పర్యాటకం, ఎడ్యుకేషన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు సంబంధించిన సంస్థలకు అవసరమైన మేర సేవల్ని అందిస్తున్న కలాం టెలికాం, తమ సేవలకు కొత్త కొత్త టెక్నాలజీని జోడిరచి, వినియోగదారులకు మరిన్ని సేవల్ని అందించడానికి సిద్ధంగా వున్నట్లు వెల్లఇంచింది.ఆయా సంస్థల అవసరాలకు సంబంధించి తాము ఓ సర్వే నిర్వహించామనీ, ఆ సర్వేలో వెల్లడయిన అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, కమ్యూనికేషన్ అవసరాలన్నిటికీ ఒకే చోట పరిష్కారం లభించేలా తీసుకొస్తున్న కొత్త విధానం, తమ కస్టమర్ల సంఖ్యను మరింత పెంచుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు కలాం చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీర్ పస్సి. ఫోర్బ్స్ యూఏఈలోని మిడిల్ ఈస్ట్ టాప్ 500 కంపెనీల లిస్ట్లోని పలు టాప్ ర్యాంకింగ్ కంపెనీలు తమ కస్టమర్లేనని వీర్ పస్సి చెప్పారు. డాటా, వాయిస్, ఇంటర్నెట్, ఐసీటీ మరియు క్లౌడ్ కనెక్టివిటీ ఇలా అన్ని రకాలైన కమ్యూనికేషన్ని కలాం టెలికామ్ సమర్థవంతంగా నిర్వహిస్తూ కస్టమర్ల మన్ననల్ని అందుకుంటోంది.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







