‘కలాం’ కొత్త సొల్యూషన్
- June 08, 2015
కలాం టెలికాం ఇండస్ట్రీ సిగ్మెంట్స్ కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.బ్యాంకింగ్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, పర్యాటకం, ఎడ్యుకేషన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు సంబంధించిన సంస్థలకు అవసరమైన మేర సేవల్ని అందిస్తున్న కలాం టెలికాం, తమ సేవలకు కొత్త కొత్త టెక్నాలజీని జోడిరచి, వినియోగదారులకు మరిన్ని సేవల్ని అందించడానికి సిద్ధంగా వున్నట్లు వెల్లఇంచింది.ఆయా సంస్థల అవసరాలకు సంబంధించి తాము ఓ సర్వే నిర్వహించామనీ, ఆ సర్వేలో వెల్లడయిన అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, కమ్యూనికేషన్ అవసరాలన్నిటికీ ఒకే చోట పరిష్కారం లభించేలా తీసుకొస్తున్న కొత్త విధానం, తమ కస్టమర్ల సంఖ్యను మరింత పెంచుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు కలాం చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీర్ పస్సి. ఫోర్బ్స్ యూఏఈలోని మిడిల్ ఈస్ట్ టాప్ 500 కంపెనీల లిస్ట్లోని పలు టాప్ ర్యాంకింగ్ కంపెనీలు తమ కస్టమర్లేనని వీర్ పస్సి చెప్పారు. డాటా, వాయిస్, ఇంటర్నెట్, ఐసీటీ మరియు క్లౌడ్ కనెక్టివిటీ ఇలా అన్ని రకాలైన కమ్యూనికేషన్ని కలాం టెలికామ్ సమర్థవంతంగా నిర్వహిస్తూ కస్టమర్ల మన్ననల్ని అందుకుంటోంది.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు







