వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోండి..లేదంటే హ్యాకయ్యే ప్రమాదముందన్న సెక్యూరిటీ అథారిటీ
- December 10, 2021
సౌదీ: వాట్సాప్ యూజర్స్ వెంటనే తమ వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ అనుబంధ సంస్థ అయిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ గైడెన్స్ సెంటర్ సూచించింది. ప్రస్తుత వాట్సాప్ యాప్ లో యూజర్ల డేటాకు ప్రమాదం ఉందని హెచ్చరించింది. సౌదీ లో వాట్సాప్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ వెర్షన్ ను హ్యాకర్లు సులువుగా ఉపయోగించుకునేలా ఉందన్నారు. ఆండ్రాయిడ్ 2.21.22.7, ఆండ్రాయిడ్ 2.21.22.7 కోసం వాట్సాప్ అప్డేట్ను విడుదల చేసినట్లు వివరించింది. వాట్సాప్ లో ఇమేజ్ ను పంపుతున్న హ్యాకర్లు.. దాన్ని తెరవగానే యజర్ డేటాతోపాటు నెట్వర్క్ లు, పరికరాల యాక్సెస్ను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాట్సాప్ అప్ డేట్ కోసం.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్సాప్ అని సెర్చ్ చేసి.. ఆపై 'అప్డేట్' బటన్ ను నొక్కాల్సి ఉంటుందని చెప్పింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









