కువైట్ లో టీచర్లకు వ్యాక్సిన్ బూస్టర్ డోస్
- December 17, 2021
కువైట్: కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ భద్రతను పరిగణనలోకి తీసుకొని ముందు జాగ్రత్తగా కువైట్ వ్యాప్తంగా ఉన్న టీచర్లకు బూస్టర్ డోస్ అందివ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు బూస్టర్ డోస్ తీసుకునేలా చొరవ తీసుకోవాలని స్కూల్ మేనేజ్ మెంట్లకు పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ అన్ని చోట్ల అందుబాటులో ఉందని, స్థానిక హెల్త్ డిపార్టుమెంట్ అధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. అలాగే స్కూళ్లలో నిర్దేశిత కొవిడ్ నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ... స్కూల్ మేనేజ్ మెంట్లను కోరింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









