కువైట్ లో టీచర్లకు వ్యాక్సిన్ బూస్టర్ డోస్
- December 17, 2021
కువైట్: కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ భద్రతను పరిగణనలోకి తీసుకొని ముందు జాగ్రత్తగా కువైట్ వ్యాప్తంగా ఉన్న టీచర్లకు బూస్టర్ డోస్ అందివ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు బూస్టర్ డోస్ తీసుకునేలా చొరవ తీసుకోవాలని స్కూల్ మేనేజ్ మెంట్లకు పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ అన్ని చోట్ల అందుబాటులో ఉందని, స్థానిక హెల్త్ డిపార్టుమెంట్ అధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. అలాగే స్కూళ్లలో నిర్దేశిత కొవిడ్ నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ... స్కూల్ మేనేజ్ మెంట్లను కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







