కువైట్ లో టీచర్లకు వ్యాక్సిన్ బూస్టర్ డోస్
- December 17, 2021
కువైట్: కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ భద్రతను పరిగణనలోకి తీసుకొని ముందు జాగ్రత్తగా కువైట్ వ్యాప్తంగా ఉన్న టీచర్లకు బూస్టర్ డోస్ అందివ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు బూస్టర్ డోస్ తీసుకునేలా చొరవ తీసుకోవాలని స్కూల్ మేనేజ్ మెంట్లకు పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ అన్ని చోట్ల అందుబాటులో ఉందని, స్థానిక హెల్త్ డిపార్టుమెంట్ అధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. అలాగే స్కూళ్లలో నిర్దేశిత కొవిడ్ నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ... స్కూల్ మేనేజ్ మెంట్లను కోరింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..