స్టార్ క్రికెట్ మ్యాచ్కు హాజరుకానున్న చిరు మరియు అమితాభ్..!!
- March 24, 2016
నడిగర్ సంగమ్ స్టార్ క్రికెట్ మ్యాచ్కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరవనున్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి చిరుతోపాటు బిగ్బీ అమితాబ్బచ్చన్, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, కమల్హాసన్లు హాజరవనున్నారు. చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏప్రిల్ 17న మ్యాచ్ జరుగనుంది.
తాజా వార్తలు
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!
- ఖతార్ లో లేబర్ మినిస్ట్రీ సేవలు ప్రారంభం..!!









