రస్ అల్ జింజ్ తాబేళ్ళ పరిరక్షణ కేంద్రం వద్ద రక్తదాన డ్రైవ్
- December 21, 2021
మస్కట్: రస్ అల్ జింజ్ తాబేళ్ళ పరిరక్షణ కేంద్రం (సౌత్ అల్ షర్కియా గవర్నరేట్) వద్ద రక్తదాన కార్యక్రమాన్ని డిసెంబర్ 22 బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ ఓ ప్రకటన చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరిగే ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- శ్రీశైలం భక్తులకు అలర్ట్..
- సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్
- యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న బోల్లా శ్రీకాంత్ బొల్ల
- ఆస్ట్రేలియా కొత్త వీసా పాలసీ..
- 2026లో భారత్లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- కువైట్ లో ఫ్యామిలీ వీసాకు 800 KD సాలరీ..!!
- కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!







