రస్ అల్ జింజ్ తాబేళ్ళ పరిరక్షణ కేంద్రం వద్ద రక్తదాన డ్రైవ్
- December 21, 2021
మస్కట్: రస్ అల్ జింజ్ తాబేళ్ళ పరిరక్షణ కేంద్రం (సౌత్ అల్ షర్కియా గవర్నరేట్) వద్ద రక్తదాన కార్యక్రమాన్ని డిసెంబర్ 22 బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ ఓ ప్రకటన చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరిగే ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







