రస్ అల్ జింజ్ తాబేళ్ళ పరిరక్షణ కేంద్రం వద్ద రక్తదాన డ్రైవ్
- December 21, 2021
మస్కట్: రస్ అల్ జింజ్ తాబేళ్ళ పరిరక్షణ కేంద్రం (సౌత్ అల్ షర్కియా గవర్నరేట్) వద్ద రక్తదాన కార్యక్రమాన్ని డిసెంబర్ 22 బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ ఓ ప్రకటన చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరిగే ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









