ఫైనాన్షియల్ ఫ్రాడ్ యూనిట్స్ ఏర్పాటుకి అటార్నీ జనరల్ ఆదేశం

- December 22, 2021 , by Maagulf
ఫైనాన్షియల్ ఫ్రాడ్ యూనిట్స్ ఏర్పాటుకి అటార్నీ జనరల్ ఆదేశం

రియాద్: అటార్నీ జనరల్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సౌద్ అల్ ముజాబ్, ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణ నిమిత్తం ప్రత్యేకమైన యూనిట్స్ ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తులు అలాగే సమాజానికి హాని కలిగించే ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపడమే ఈ యూనిట్స్ ఏర్పాటు వెనుక ఉద్దేశ్యమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం పేర్కొంది. ఆర్థిక నేరాలకు సంబంధించి నిపుణులు ఈ యూనిట్స్‌లో వుంటారు. దేశం వెలుపల నుంచి జరిపే ఆర్థిక నేరాలపైనా ఈ నిపుణులు నిఘా పెడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com