ఫైనాన్షియల్ ఫ్రాడ్ యూనిట్స్ ఏర్పాటుకి అటార్నీ జనరల్ ఆదేశం
- December 22, 2021
రియాద్: అటార్నీ జనరల్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సౌద్ అల్ ముజాబ్, ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణ నిమిత్తం ప్రత్యేకమైన యూనిట్స్ ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తులు అలాగే సమాజానికి హాని కలిగించే ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపడమే ఈ యూనిట్స్ ఏర్పాటు వెనుక ఉద్దేశ్యమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం పేర్కొంది. ఆర్థిక నేరాలకు సంబంధించి నిపుణులు ఈ యూనిట్స్లో వుంటారు. దేశం వెలుపల నుంచి జరిపే ఆర్థిక నేరాలపైనా ఈ నిపుణులు నిఘా పెడతారు.
తాజా వార్తలు
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీపై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం









