లుసైల్ ట్రామ్ తొలి ఫేజ్ జనవరిలో అందుబాటులోకి
- December 23, 2021
ఖతార్: లుసైల్ ట్రామ్ తొలి ఫేజ్ 2022 జనవరి 1న అందుబాటులోకి రానుందని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ (ఎంవోటీ) ప్రకటించింది. ఆరు స్టేషన్లతో కూడిన ఆరెంజ్ లైన్ ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది. మెరీనా, మెరీనా ప్రోమెండే, యాచట్ క్లబ్, ఎస్పలాండే మరియు ఎనర్జీ సిటీ సౌత్లతోపాటు దోహా మెట్రో స్టేషన్ మరియు ట్రామ్ కంబైన్డ్ స్టేషన్ లెగ్తాలియా స్టేషన్ కూడా ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. ప్రతి ఐదు నిమిషాలకు ట్రామ్ అందుబాటులో వుండేలా డిజైన్ చేశారు. ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఫిఫా వరల్డ్ కప్ 2022 కోసం మెరుగైన రవాణా సౌకర్యాన్ని.. అందునా పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







