అనారోగ్యం బారిన పడ్డ గుర్రం మాంసం: ఖండించిన అధికారిక వర్గాలు

- December 24, 2021 , by Maagulf
అనారోగ్యం బారిన పడ్డ గుర్రం మాంసం: ఖండించిన అధికారిక వర్గాలు

కువైట్ సిటీ: అనారోగ్యం బారిన పడ్డ గుర్రం మాంసాన్ని వండి ఓ రెస్టారెంట్‌లో వడ్డించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఖండించింది. ఎప్పటికప్పుడు తమ బృందాలు తనిఖీలు నిర్వహిస్తుంటాయనీ, ప్రతి చోటా శాంపిల్స్ సేకరించడం జరుగుతుందనీ, అనారోగ్యం బారిన పడ్డ గుర్రపు మాంసంతో వంటకాలంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారం పట్ల అప్రమత్తంగా వుండాలని సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com