అనారోగ్యం బారిన పడ్డ గుర్రం మాంసం: ఖండించిన అధికారిక వర్గాలు
- December 24, 2021
కువైట్ సిటీ: అనారోగ్యం బారిన పడ్డ గుర్రం మాంసాన్ని వండి ఓ రెస్టారెంట్లో వడ్డించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఖండించింది. ఎప్పటికప్పుడు తమ బృందాలు తనిఖీలు నిర్వహిస్తుంటాయనీ, ప్రతి చోటా శాంపిల్స్ సేకరించడం జరుగుతుందనీ, అనారోగ్యం బారిన పడ్డ గుర్రపు మాంసంతో వంటకాలంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారం పట్ల అప్రమత్తంగా వుండాలని సూచించారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







