అనారోగ్యం బారిన పడ్డ గుర్రం మాంసం: ఖండించిన అధికారిక వర్గాలు
- December 24, 2021
కువైట్ సిటీ: అనారోగ్యం బారిన పడ్డ గుర్రం మాంసాన్ని వండి ఓ రెస్టారెంట్లో వడ్డించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఖండించింది. ఎప్పటికప్పుడు తమ బృందాలు తనిఖీలు నిర్వహిస్తుంటాయనీ, ప్రతి చోటా శాంపిల్స్ సేకరించడం జరుగుతుందనీ, అనారోగ్యం బారిన పడ్డ గుర్రపు మాంసంతో వంటకాలంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారం పట్ల అప్రమత్తంగా వుండాలని సూచించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







