క్రిస్మస్ సందర్భంగా చర్చిలకు వెళ్లే వారికి టైమింగ్ స్లాట్స్
- December 25, 2021
కువైట్: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ చర్చి అధికారులతో కలిసి భక్తులకు హెల్త్ ప్రోటోకాల్ టైమింగ్ స్లాట్స్ సెట్ చేశారు. 7 చర్చిల్లో పండుగలు, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రద్దీ ఏర్పడకుండా ఎంట్రన్స్, ఎగ్జిట్ టైమింగ్ లను వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి చర్చిలో 50 శాతం సామర్థ్యంతో భక్తులు హాజరు కావాలని అధికారులు సూచించారు.చర్చిల్లో భద్రతా చర్యలు తీసుకున్నారు. అనధికార వ్యక్తులను చర్చిల్లోకి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. చర్చిలకు హాజరయ్యే వారు మాస్కులు పెట్టుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని హెల్త్ మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







