హౌతీ మిలీషియా రాకెట్ దాడిలో ఇద్దరు సౌదీ పౌరులు మృతి..
- December 25, 2021
సౌదీ అరేబియా: హౌతీ మిలీషియా దాడిలో ఇద్దరు సౌదీ అరేబియా పౌరులు మృతి చెందారు. సౌదీలోని జజాన్ లో శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది.ఈ ఘటనలో ఒక సౌదీ, ఒక యెమెన్ వాసి మరణించారని అధికారులు తెలిపారు.ఈ రాకెట్ దాడిలో జజాన్లోని సమ్తాహ్లోని వర్క్ షాప్, ఓ వాహనం కూడా దెబ్బతింది.యెమెన్లోని సాదా నగరం నుండి ఈ రాకెట్ ను ప్రయోగించారని, దాడికి ప్రతిస్పందనగా వైమానిక దాడులు చేసినట్లు యూనైటెడ్ అరబ్ తెలిపింది.ఈ దాడుల్లో యెమెన్లోని అల్-మహ్విత్ గవర్నరేట్లో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను నిల్వ చేసే నాలుగు డిపోలు,సాదాలో బాలిస్టిక్ క్షిపణులు,ఆయుధాలను నిల్వ చేసే రెండు గుహలు కూడా ధ్వంసమయ్యాయని యూనైటెడ్ అరబ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







