భౌతిక దూరం నిబంధనల్ని పాటించని హోటల్‌పై కేసు నమోదు

- December 25, 2021 , by Maagulf
భౌతిక దూరం నిబంధనల్ని పాటించని హోటల్‌పై కేసు నమోదు

మస్కట్: భౌతిక దూరం నిబంధనల్ని పాటించని కారణంగా ఓ హోటల్‌పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మేరకు సదరు హోటల్‌కి నోటీసు జారీ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని హోటళ్ళు, పర్యాటక సంస్థలు తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనల్ని పాటించాలనీ, లేదంటే ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మినిస్ట్రీ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com