ఆన్లైన్ ద్వారా 2.5 మిలియన్ రెసిడెన్సీ పర్మిట్లు, 421,131 డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్
- December 25, 2021
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం 6,744,288 లావాదేవీలు పూర్లి చేసినట్లు వెల్లడించింది. మాటా వేదికపై ఆన్లైన్ ద్వారా రెసిడెన్స్ రెన్యువల్ అలాగే కువైటీ పాస్పోర్ట్ రెన్యవుల్)తో కలుపుకుంటే జరిగిన లావాదేవీల సంఖ్య ఇది. ఆర్టికల్ 18 ద్వారా వలసదారుల రెసిడెన్స్ రెన్యువల్ 1,336,828 కాగా, డొమెస్టిక్ వర్కర్ల రెన్యువల్ 447,297. 507 మంది కువైటీల పాస్పోర్టుల్ని కూడా రెన్యువల్ చేయడం జరిగింది. మొత్తం 421,131 డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్ కూడా చేశారు. 1,320,026 కువైటీ దినార్లను ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారి నుంచి జరీమానా రూపంలో రాబట్టారు.
తాజా వార్తలు
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!







