జిసిసి వలసదారులకు యూఏఈ ఇ-వీసా తప్పనిసరి
- March 25, 2016
జిసిసి వలసదారులు యూఏఈలోకి ప్రవేశించలంటే ఆన్లైన్ ఇ-వవీసా తప్పనిసరి. మార్చ్ 29 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రయాణీకులకు, ట్రావెల్ ఏజెంట్లకు యూఈఏ ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టమైన సమాచారం పంపించారు. కొన్ని వర్గాలకు చెందిన జీసీసీ వలసదారులకు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజా నిబంధన ప్రకారం ఆన్లైన్లో ఈ-వీసాను ముందే పొందాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ స్పష్టం చేసింది. పలు ఎయిర్లైన్స్ సంస్థలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. మస్కట్లోని ఎయిర్ అరేబియా అధికారులు మాత్రం ఈ విషయమై తమకు సమాచారం లేదన్నారు. తాజా నిబంధనల ప్రకారం యూఏఈ వీసా పొందే జిసిసి నివాసితుడికి ఎంట్రీ పర్మిట్ 30 రోజుల వరకు ఉంటుంది, ఎంట్రీ అయ్యాక 30 రోజులపాటు ఇది చెల్లుబాటు అవుతుంది. దీన్ని 60 రోజుల వరకు పెంచుకోవచ్చు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







