విశాఖ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
- June 08, 2015
విశాఖ ఎయిర్పోర్టులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ విమానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి 4.2 కేజీల బంగారం పట్టుకున్నారు. దీని విలువ 1.2 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు నిందితులకు ఈ నెల 22వరకు రిమాండ్ విధించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







