విశాఖ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
- June 08, 2015
విశాఖ ఎయిర్పోర్టులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ విమానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి 4.2 కేజీల బంగారం పట్టుకున్నారు. దీని విలువ 1.2 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు నిందితులకు ఈ నెల 22వరకు రిమాండ్ విధించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!









