విశాఖ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
- June 08, 2015
విశాఖ ఎయిర్పోర్టులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ విమానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి 4.2 కేజీల బంగారం పట్టుకున్నారు. దీని విలువ 1.2 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు నిందితులకు ఈ నెల 22వరకు రిమాండ్ విధించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







