జిలీబ్లో 274 నోటీసులు జారీ చేసిన పోలీస్
- December 29, 2021
కువైట్: కువైట్ మునిసిపాలిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ సాయంతో ట్రాఫిక్ విభాగం తనిఖీ బృందం 274 నోటీసుల్ని వాహన రిపెయిర్ల దుకాణాలకు జారీ చేయడం జరిగింది. వీటిల్లో 80 ట్రాఫిక్ సంబంధిత నోటీసులు వున్నాయి. 14 వాహనాల్ని తొలగించారు. గ్యారేజీలకు సంబంధించి 18 నోటీసులు జారీ అయ్యాయి. ముగ్గురు రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని కూడా అరెస్టు చేశారు. 12 వార్నింగ్ స్టిక్కర్లు అంటించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







