ఎక్స్పో 2020: ఫెస్టివ్ పాస్ వ్యాలిడిటీ గడువు పొడిగింపు
- December 30, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్.. ఫెస్టివ్ పాస్ చెల్లుబాటు గడువును పొడిగించింది. డిసెంబర్ 31, 2021 వరకు ఉన్న చెల్లుబాటు గడువును జనవరి 7, 2022 వరకు పొడిగించారు. 18-59 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి మల్టీ డేస్ పాస్ జనవరి 7 వరకు అన్ లిమిటెడ్ ఎంట్రీలను అనుమతి ఇస్తుంది. పాస్ను Dh150కి సీజన్ పాస్గా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 18 ఏళ్లలోపు.. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఎక్స్పోకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. UAE అధికారికంగా వీకెండ్ నిబంధనలు మార్చడంతో Expo వీక్ డేస్ ఆఫర్ సోమవారం నుండి శుక్రవారం(ఒకరోజు టిక్కెట్ ధర 45 దిర్హాంలు) మాత్రమే అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి







