వ్యాక్సిన్ తీసుకోని వారిపై ట్రావెల్ బ్యాన్ విధించిన యూఏఈ
- January 02, 2022యూఏఈ: వ్యాక్సిన్ తీసుకోని వారిపై యూఏఈ ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ నిషేధం జనవరి 10 నుండి అమల్లోకి వస్తుందని నేషనల్ క్రైసిస్ & ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ & ఇంటర్నేషనల్ కోఆపరేషన్ స్పష్టం చేసింది. పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్న వారు కూడా కోవిడ్-19 బూస్టర్ డోస్ పొందవలసి వుంటుంది. వైద్య కారణాల వల్ల వ్యాక్సిన్ తీసుకోలేని వారికి మినహాయింపు ఉంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ