క్రూజ్ ట్రిప్స్ ద్వారా వచ్చే వారికి ఇ-మారిటైమ్ ట్రాన్సిట్ వీసా
- January 02, 2022రియాద్: క్రూజ్ షిప్ల ద్వారా దేశంలోకి వచ్చే విజిటర్స్ కోసం ఇ-మారిటైమ్ ట్రాన్సిట్ వీసాను సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA) ప్రారంభించింది. వీసా పొందాలనుకునే లబ్ధిదారులు MOFA ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.క్రూజ్ టిక్కెట్ను కొనుగోలు చేసిన తర్వాత వీసా దరఖాస్తును పూరించాలని సూచించింది. రెడ్ సీ డెవలప్మెంట్ కంపెనీ సహకారంతో ఈ సర్వీసును తీసుకొచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తు ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత వీసా ప్రక్రియలు ప్రాసెస్ చేయబడతాయని, సౌదీ ఎంబసీ డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా వీసా జారీ చేయబడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..