లుసైల్ డ్రైవ్ త్రూ కేంద్రంలో ఉచిత పీసీఆర్ టెస్టింగ్.!
- January 08, 2022
ఖతార్: లుసైల్లోని డ్రైవ్ త్రూ కేంద్రంలో పిసిఆర్ టెస్టింగ్ ఎంపిక చేసిన వయసు వారికి ఉచితంగా చేయడం జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించింది. 50 ఏళ్ళు ఆ పైబడిన వయసు వారికి (కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారు, కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ కలిగినవారు, ప్రి-ఆపరేటివ్ పేషెంట్లు) ఉచితంగా టెస్టులు చేస్తారు. ప్రి-ట్రావెల్ పిసిఆర్ కావాలనుకునేవారు క్రెడిట్ కార్డు ద్వారా రుసుము చెల్లించాల్సి వుంటుంది. నగదు చెల్లింపులకు ఆస్కారం లేదు. ట్రావెల్ ప్రూఫ్ చూపించడం, అలాగే 160 ఖతారీ రియాల్స్ చెల్లించడం ద్వారా 24 నుంచి 48 గంటల మధ్య సర్టిఫికెట్ పొందే అవకాశం వుంది. పోస్ట్ ట్రావెల్ కోవిడ్ పరీక్షలు ఇక్కడ నిర్వహించరు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









