2021లో 866 మంది ప్రవాసుల బహిష్కరణ
- January 14, 2022కువైట్: డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ 2021 సంవత్సరంలో 866 మంది ప్రవాసులను దేశం నుండి బహిష్కరించింది. వీరిపై మాదక ద్రవ్యాల సంబంధిత కేసులు నమోదైన కరణంగా వీరిపై జనరల్ అడ్మినిస్ట్రేషన్ దేశ బహిష్కరణ వేటు వేసింది. డ్రగ్స్ సంబంధిత కేసుల్లో బహిష్కరించబడిన జాబితాలో ఇండియన్, ఈజిప్షియన్ కమ్యూనిటీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది గత సంవత్సరాల కంటే ఎక్కువ కావడం విశేషం. గత కొన్నేళ్లుగా వివిధ రకాలైన మాదక ద్రవ్యాలను అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..