2021లో 866 మంది ప్రవాసుల బహిష్కరణ

- January 14, 2022 , by Maagulf
2021లో 866 మంది ప్రవాసుల బహిష్కరణ

కువైట్: డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ 2021 సంవత్సరంలో 866 మంది ప్రవాసులను దేశం నుండి బహిష్కరించింది. వీరిపై మాదక ద్రవ్యాల సంబంధిత కేసులు నమోదైన కరణంగా వీరిపై జనరల్ అడ్మినిస్ట్రేషన్ దేశ బహిష్కరణ వేటు వేసింది. డ్రగ్స్ సంబంధిత కేసుల్లో బహిష్కరించబడిన జాబితాలో ఇండియన్, ఈజిప్షియన్ కమ్యూనిటీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది గత సంవత్సరాల కంటే ఎక్కువ కావడం విశేషం. గత కొన్నేళ్లుగా వివిధ రకాలైన మాదక ద్రవ్యాలను అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com