2021లో 866 మంది ప్రవాసుల బహిష్కరణ
- January 14, 2022
కువైట్: డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ 2021 సంవత్సరంలో 866 మంది ప్రవాసులను దేశం నుండి బహిష్కరించింది. వీరిపై మాదక ద్రవ్యాల సంబంధిత కేసులు నమోదైన కరణంగా వీరిపై జనరల్ అడ్మినిస్ట్రేషన్ దేశ బహిష్కరణ వేటు వేసింది. డ్రగ్స్ సంబంధిత కేసుల్లో బహిష్కరించబడిన జాబితాలో ఇండియన్, ఈజిప్షియన్ కమ్యూనిటీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది గత సంవత్సరాల కంటే ఎక్కువ కావడం విశేషం. గత కొన్నేళ్లుగా వివిధ రకాలైన మాదక ద్రవ్యాలను అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







