మస్కట్లో జనవరి 20 నుంచి ఫిమేల్ ట్యాక్సీలు
- January 14, 2022
ఒమన్: మహిళా డ్రైవర్లు మాత్రమే నిర్వహించే 'ఫిమేల్ టాక్సీ' సర్వీస్ జనవరి 20, 2022 నుండి మస్కట్ గవర్నరేట్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడుతుంది. ఇది మహిళా ప్రయాణికులు, విద్యార్థులు, పిల్లలకు ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. రవాణా, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫీమేల్ టాక్సీ సర్వీసు డిమాండ్పై ఓటాక్సీ అప్లికేషన్ కోసం లైసెన్స్ని మంజూరు చేసింది. ఇది తక్షణ లేదా ముందస్తు రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా పనిచేయనున్నాయి. ఈ సర్వీసు 2022 జనవరి 20 నుండి మస్కట్ గవర్నరేట్లో ట్రయల్ రన్ ప్రారంభించి ఆ తర్వాత మిగిలిన గవర్నరేట్లకు విస్తరిస్తారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







