మస్కట్లో జనవరి 20 నుంచి ఫిమేల్ ట్యాక్సీలు
- January 14, 2022
ఒమన్: మహిళా డ్రైవర్లు మాత్రమే నిర్వహించే 'ఫిమేల్ టాక్సీ' సర్వీస్ జనవరి 20, 2022 నుండి మస్కట్ గవర్నరేట్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడుతుంది. ఇది మహిళా ప్రయాణికులు, విద్యార్థులు, పిల్లలకు ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. రవాణా, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫీమేల్ టాక్సీ సర్వీసు డిమాండ్పై ఓటాక్సీ అప్లికేషన్ కోసం లైసెన్స్ని మంజూరు చేసింది. ఇది తక్షణ లేదా ముందస్తు రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా పనిచేయనున్నాయి. ఈ సర్వీసు 2022 జనవరి 20 నుండి మస్కట్ గవర్నరేట్లో ట్రయల్ రన్ ప్రారంభించి ఆ తర్వాత మిగిలిన గవర్నరేట్లకు విస్తరిస్తారు.
తాజా వార్తలు
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!









