కోవిడ్ రూల్స్ పాటించని సంస్థలకు భారీగా ఫైన్
- January 14, 2022
సౌదీ: కొత్త కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని ప్రైవేట్ రంగ సంస్థలను కోరింది. లేదంటే భారీగా జరిమానాలు విధించబడతాయని హెచ్చరించింది. ఎంట్రీ సమయంలో శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయడం, వ్యాక్సిన్ వేసుకోని లేదా కోవిడ్-పాజిటివ్ వ్యక్తులను అనుమతించడం, సోషల్ డిస్టెన్స్ లేకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం వంటి కరోనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నిబంధనలను పాటించని చిన్న సంస్థలకు SR10,000.. పెద్ద వాటికి SR100,000 వరకు జరిమానాలు విధించబడతాయి. ఉల్లంఘనలు పునరావృతం అయితే ఆయా సంస్థలకు SR200,000 వరకు పెనాల్టీతోపాటు ఆరు నెలల మూసివేతను మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









