ఒమన్ లో ముగింపు దశకు సఫారీ ప్రాజెక్ట్
- January 16, 2022
ఒమన్: అల్ సలీల్ నేచురల్ పార్క్లో ఎన్విరాన్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సఫారీ ప్రాజెక్ట్ ముగింపు దశకు చేరుకుంది. పలుప్రాంతాల్లో ఎకో ఫ్రెండ్లీ టూరిజం డెవలప్మెంట్ కు ఎన్విరాన్మెంట్ అథారిటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎకో-టూరిజం ప్రాజెక్ట్లలో పెట్టుబడి పెట్టడానికి, నిర్వహించాలనుకునే కంపెనీలు, ప్రత్యేక సంస్థలు, పెట్టుబడిదారులకు ఎన్విరాన్మెంట్ అథారిటీ కొన్ని ప్రత్యేక అవకాశాలను అందిస్తోంది. ధోఫర్ గవర్నరేట్ (సౌలి, దహరిజ్, ఖోర్ అల్ ఖురుమ్ అల్ కబీర్)లోని మూడు ప్రాంతాల్లో ఎకో-టూరిజం ప్రాజెక్ట్ల్లో పెట్టుబడి పెట్టడానికి ఎన్విరాన్మెంట్ అథారిటీ ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







