లాహోర్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి:53మంది మృతి
- March 27, 2016
పాకిస్తాన్లోని లాహోర్లో ఓ పార్కులో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 53మంది మరణించారు. మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడంతో రద్దీగా ఉన్న పార్కులో వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది.
తాజా వార్తలు
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!









