ఆస్ట్రేలియా పై భారత్ విజయభేరి

- March 27, 2016 , by Maagulf
ఆస్ట్రేలియా పై భారత్ విజయభేరి

 టి20 వల్డ్‌కప్ పోటీల్లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గెలిచి భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. విరాట్ కోహ్లీ మరోసారి విరాట్ స్వరూపం చూపించి గెలిపించాడు. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 13, రోహిత్ శర్మ 12 పరుగులు చేసి అవుటయ్యారు, రైనా 10 పరుగులు, యువరాజ్ 21 పరుగులు చేసి అవుటయ్యారు. ధోనీ 18 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 78 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com