ఆస్ట్రేలియా పై భారత్ విజయభేరి
- March 27, 2016
టి20 వల్డ్కప్ పోటీల్లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్లో గెలిచి భారత్ సెమీఫైనల్కు చేరుకుంది. విరాట్ కోహ్లీ మరోసారి విరాట్ స్వరూపం చూపించి గెలిపించాడు. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 13, రోహిత్ శర్మ 12 పరుగులు చేసి అవుటయ్యారు, రైనా 10 పరుగులు, యువరాజ్ 21 పరుగులు చేసి అవుటయ్యారు. ధోనీ 18 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 78 పరుగులు చేసి భారత్ను గెలిపించాడు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







