ఆస్ట్రేలియా పై భారత్ విజయభేరి
- March 27, 2016
టి20 వల్డ్కప్ పోటీల్లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్లో గెలిచి భారత్ సెమీఫైనల్కు చేరుకుంది. విరాట్ కోహ్లీ మరోసారి విరాట్ స్వరూపం చూపించి గెలిపించాడు. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 13, రోహిత్ శర్మ 12 పరుగులు చేసి అవుటయ్యారు, రైనా 10 పరుగులు, యువరాజ్ 21 పరుగులు చేసి అవుటయ్యారు. ధోనీ 18 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 78 పరుగులు చేసి భారత్ను గెలిపించాడు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









