కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్
- January 20, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే… తెలంగాణలోని ప్రముఖులు, రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే..తాజాగా… కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.దీంతో… కిషన్ రెడ్డి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.
ఈ విషయాన్ని స్వయంగా… తన సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ”నాకు గత రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతగా ఉంది.ఈ నేపథ్యంలోనే ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ” అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి