కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్
- January 20, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే… తెలంగాణలోని ప్రముఖులు, రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే..తాజాగా… కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.దీంతో… కిషన్ రెడ్డి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.
ఈ విషయాన్ని స్వయంగా… తన సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ”నాకు గత రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతగా ఉంది.ఈ నేపథ్యంలోనే ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ” అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







