250 దినార్లతో 60 ప్లస్ వర్క్ పర్మాట్ రెన్యువల్?
- January 21, 2022
కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, కొత్త డ్రాఫ్టుని 60 ఏళ్ళు పైబడి, డిగ్రీ లేని వలస కార్మికుల వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం సిద్ధం చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తదుపరి సమావేశంలో ఈ డ్రాఫ్టుని ప్రవేశపెడతారు. 250 దినార్లను రెన్యువల్ పీజుగా నిర్ణయించారు. వోటింగ్ తర్వాత లేబర్ డిపార్టుమెంట్లకు పంపడం జరుగుతుంది అమలు కోసం.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







