250 దినార్లతో 60 ప్లస్ వర్క్ పర్మాట్ రెన్యువల్?
- January 21, 2022
కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, కొత్త డ్రాఫ్టుని 60 ఏళ్ళు పైబడి, డిగ్రీ లేని వలస కార్మికుల వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం సిద్ధం చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తదుపరి సమావేశంలో ఈ డ్రాఫ్టుని ప్రవేశపెడతారు. 250 దినార్లను రెన్యువల్ పీజుగా నిర్ణయించారు. వోటింగ్ తర్వాత లేబర్ డిపార్టుమెంట్లకు పంపడం జరుగుతుంది అమలు కోసం.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







