సాంకేతిక సమస్యలపై నీట్ అభ్యర్థుల ఆవేదన
- January 22, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) అభ్యర్థులు (విద్యార్థులు) సాంకేతిక సమస్యల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్నారై) కోటా కింద వైద్య కళాశాలల్లో సీట్ల కోసం నీట్ పరీక్ష జరుగుతుంటుంది.మరో రెండు రోజుల్లో కౌన్సిలింగ్ సెషన్ ముగియనున్న దరిమిలా, సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ మరియు డెంటల్ విభాగాలు, ఇతర కోర్సులకు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్య విద్యా కళాశాలల్లో సీట్ల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు, పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి కౌన్సిలింగ్ జరుగుతుంటుంది.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







