సాంకేతిక సమస్యలపై నీట్ అభ్యర్థుల ఆవేదన
- January 22, 2022బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) అభ్యర్థులు (విద్యార్థులు) సాంకేతిక సమస్యల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్నారై) కోటా కింద వైద్య కళాశాలల్లో సీట్ల కోసం నీట్ పరీక్ష జరుగుతుంటుంది.మరో రెండు రోజుల్లో కౌన్సిలింగ్ సెషన్ ముగియనున్న దరిమిలా, సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ మరియు డెంటల్ విభాగాలు, ఇతర కోర్సులకు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్య విద్యా కళాశాలల్లో సీట్ల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు, పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి కౌన్సిలింగ్ జరుగుతుంటుంది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక