అబుధాబి: కోవిడ్ బాధితుల కోసం ఆరు కొత్త అస్సెస్మెంట్ కేంద్రాల ప్రారంభం
- January 22, 2022అబుధాబి: అబుధాబి కొత్తగా ఆరు ప్రైమ్ అస్సెస్మెంట్ కేంద్రాలను కోవిడ్ బాధితుల కోసం ప్రారంభించడం జరిగింది. కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఈ కేంద్రాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముందు వచ్చినవారికి ముందుగా సేవలు అందుతాయి. రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సేవల్ని నిర్వహిస్తారు. రిస్క్ అస్సెస్మెంట్, స్క్రీనింగ్ సౌకర్యాలు, ఎక్స్ రే సౌకర్యం, రక్త నమూనాల సేకరణ, లేబరేటరీ వంటివి ఇక్కడ అందుబాటులో వుంటాయి. 2,000 నుంచి 3,000 మంది బాధితులకు సేవలందించేలా వీటిని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్