నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్: 500 మోటరిస్టులకు జరీమానా
- January 22, 2022దుబాయ్: దుబాయ్ పోలీస్ 526 మంది మోటరిస్టులకు జరీమానా విధించడం జరిగింది. 210 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. గడచిన రెండు నెలల్లో అల్ రువయ్యా ప్రాంతంలో నమోదైన తీవ్ర ఉల్లంఘనలకు సంబంధించి ఈ చర్యలు చేపట్టారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు నిర్లక్ష్య పూరితంగా వాహనాలు నడిపేవారిపై కొరడా ఝుళిపించారు. ఇతరులకు ప్రమాదం కలిగించేల వాహనాన్ని నడిపితే 23 ట్రాఫిక్ పాయింట్లు, 2,000 దిర్హాముల జరీమానాతోపాటు, వాహనాన్ని 60 రోజులపాటు సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్సు లేకుండా వాహనానికి మార్పులు చేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 12 ట్రాఫిక్ పాయింట్లు, 30 రోజులపాటు వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఒక ప్లేటుతో వాహనాన్ని నడిపితే 400 దిర్హాముల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు