కువైట్, ఇండియా మంత్రుల మధ్య టెలిఫోనిక్ చర్చలు
- January 23, 2022కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ శనివారం కువైట్ విదేశాంగ మంత్రి డాక్టర్ అహ్మద్ నాసర్ మహమ్మద్ అల్ సబాతో టెలిఫోనిక్ చర్చలు జరిపారు. భారత్, కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో భారతదేశం, కువైట్ మధ్య జాయింట్ కమిషన్ ముందస్తు సమావేశానికి రెండు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా, గల్ఫ్ నుండి ఆఫ్ఘనిస్తాన్, ఇండో-పసిఫిక్ వరకు ప్రాంతీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ మేరకు డాక్టర్ ఎస్ జైశంకర్ తన అధికారిక హ్యాండిల్లో ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు