అగ్నిమాపక అభివృద్ధి పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి..
- March 28, 2016
తెలంగాణ రాష్ట్రంలో 91 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని, మరో 46 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆయన శాసనసభలో మాట్లాడుతూ అగ్నిమాపక అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. అగ్నిమాపక కేంద్రాల ఆధునీకరణకు రూ.61.81 కోట్లు కేటాయించిన ట్లు చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు కొత్త అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







