స్నేహితుడి కారుని తగలబెట్టిన వ్యక్తికి జైలు
- January 26, 2022
మనామా: కోర్ట్ ఆఫ్ కస్సాషన్, ఓ కేసులో నిందితుడ్ని దోషిగా నిర్ధారించి 10 ఏళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది. నిందితుడు, తన స్నేహితుడిపై కోపంతో అతని కారుని తగలబెట్టాడు. ఇరువురి మధ్యా ఆర్థిక పరమైన వివాదాలే ఈ ఘటనకు కారణంగా విచారణలో తేలింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కావడంతోపాటు, 5,000 బహ్రెయినీ దినార్ల విలువైన ప్రాపర్టీ డామేజ్ కూడా జరిగింది. ఘటనా స్థలం నుంచి సేకరించిన వేలి ముద్రల ఆధారంగా నిందితుడ్ని దోషిగా తేల్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









