స్నేహితుడి కారుని తగలబెట్టిన వ్యక్తికి జైలు
- January 26, 2022
మనామా: కోర్ట్ ఆఫ్ కస్సాషన్, ఓ కేసులో నిందితుడ్ని దోషిగా నిర్ధారించి 10 ఏళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది. నిందితుడు, తన స్నేహితుడిపై కోపంతో అతని కారుని తగలబెట్టాడు. ఇరువురి మధ్యా ఆర్థిక పరమైన వివాదాలే ఈ ఘటనకు కారణంగా విచారణలో తేలింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కావడంతోపాటు, 5,000 బహ్రెయినీ దినార్ల విలువైన ప్రాపర్టీ డామేజ్ కూడా జరిగింది. ఘటనా స్థలం నుంచి సేకరించిన వేలి ముద్రల ఆధారంగా నిందితుడ్ని దోషిగా తేల్చారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







