స్నేహితుడి కారుని తగలబెట్టిన వ్యక్తికి జైలు
- January 26, 2022
మనామా: కోర్ట్ ఆఫ్ కస్సాషన్, ఓ కేసులో నిందితుడ్ని దోషిగా నిర్ధారించి 10 ఏళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది. నిందితుడు, తన స్నేహితుడిపై కోపంతో అతని కారుని తగలబెట్టాడు. ఇరువురి మధ్యా ఆర్థిక పరమైన వివాదాలే ఈ ఘటనకు కారణంగా విచారణలో తేలింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కావడంతోపాటు, 5,000 బహ్రెయినీ దినార్ల విలువైన ప్రాపర్టీ డామేజ్ కూడా జరిగింది. ఘటనా స్థలం నుంచి సేకరించిన వేలి ముద్రల ఆధారంగా నిందితుడ్ని దోషిగా తేల్చారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







