అతి త్వరలో ప్రారంభం కానున్న జబెల్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్
- January 26, 2022
కువైట్: జబెల్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్ నిర్వాహకులు, ‘రిటర్నింగ్’ పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ కేంద్రం తాత్కాలికంగా మూతపడింది. దీన్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అత్యద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు కల్చరల్ సెంటర్ నిర్వాహకులు పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందనీ, వాటన్నిటినీ అధిగమించి, తిరిగి సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈ కేంద్రం తిరిగి తెరబడ్తోందని నిర్వాహకులు వివరించారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









