అతి త్వరలో ప్రారంభం కానున్న జబెల్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్
- January 26, 2022
కువైట్: జబెల్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్ నిర్వాహకులు, ‘రిటర్నింగ్’ పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ కేంద్రం తాత్కాలికంగా మూతపడింది. దీన్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అత్యద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు కల్చరల్ సెంటర్ నిర్వాహకులు పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందనీ, వాటన్నిటినీ అధిగమించి, తిరిగి సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈ కేంద్రం తిరిగి తెరబడ్తోందని నిర్వాహకులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









