అతి త్వరలో ప్రారంభం కానున్న జబెల్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్
- January 26, 2022
కువైట్: జబెల్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్ నిర్వాహకులు, ‘రిటర్నింగ్’ పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ కేంద్రం తాత్కాలికంగా మూతపడింది. దీన్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అత్యద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు కల్చరల్ సెంటర్ నిర్వాహకులు పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందనీ, వాటన్నిటినీ అధిగమించి, తిరిగి సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈ కేంద్రం తిరిగి తెరబడ్తోందని నిర్వాహకులు వివరించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







