హౌతీ టెర్రరిస్ట్ వీడియోలు షేర్ చేసిన వారిపై చర్యలు
- January 27, 2022
అబుధాబి: దేశంలోని కొన్ని ముఖ్యమైన స్థావరాలు, రక్షణ వ్యవస్థను తెలిపేలా ఉన్న కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రెసిడెంట్స్ ను ప్రాసిక్యూషన్ చేశారు. ఇలాంటి వీడియోలు హౌతీ టెర్రరిస్ట్ మిలీషియాకు అనుకూలంగా మారుతున్నాయని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు కీలకమైన సైనిక స్థావరాలను ప్రమాదంలో పడేస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రక్షణ వ్యవస్థను తెలిపే వీడియోలను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూఏఈ అటార్నీ జనరల్, సలహాదారు డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ హెచ్చరించారు. కీలక విషయాలపై ప్రభుత్వ సంస్థలు గోప్యత పాటిస్తాయని, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసే ముందు రీ చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









