హౌతీ టెర్రరిస్ట్ వీడియోలు షేర్ చేసిన వారిపై చర్యలు
- January 27, 2022
అబుధాబి: దేశంలోని కొన్ని ముఖ్యమైన స్థావరాలు, రక్షణ వ్యవస్థను తెలిపేలా ఉన్న కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రెసిడెంట్స్ ను ప్రాసిక్యూషన్ చేశారు. ఇలాంటి వీడియోలు హౌతీ టెర్రరిస్ట్ మిలీషియాకు అనుకూలంగా మారుతున్నాయని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు కీలకమైన సైనిక స్థావరాలను ప్రమాదంలో పడేస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రక్షణ వ్యవస్థను తెలిపే వీడియోలను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూఏఈ అటార్నీ జనరల్, సలహాదారు డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ హెచ్చరించారు. కీలక విషయాలపై ప్రభుత్వ సంస్థలు గోప్యత పాటిస్తాయని, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసే ముందు రీ చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







