హౌతీ టెర్రరిస్ట్ వీడియోలు షేర్ చేసిన వారిపై చర్యలు
- January 27, 2022
అబుధాబి: దేశంలోని కొన్ని ముఖ్యమైన స్థావరాలు, రక్షణ వ్యవస్థను తెలిపేలా ఉన్న కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రెసిడెంట్స్ ను ప్రాసిక్యూషన్ చేశారు. ఇలాంటి వీడియోలు హౌతీ టెర్రరిస్ట్ మిలీషియాకు అనుకూలంగా మారుతున్నాయని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు కీలకమైన సైనిక స్థావరాలను ప్రమాదంలో పడేస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రక్షణ వ్యవస్థను తెలిపే వీడియోలను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూఏఈ అటార్నీ జనరల్, సలహాదారు డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ హెచ్చరించారు. కీలక విషయాలపై ప్రభుత్వ సంస్థలు గోప్యత పాటిస్తాయని, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసే ముందు రీ చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి