హౌతీ టెర్రరిస్ట్ వీడియోలు షేర్ చేసిన వారిపై చర్యలు
- January 27, 2022
అబుధాబి: దేశంలోని కొన్ని ముఖ్యమైన స్థావరాలు, రక్షణ వ్యవస్థను తెలిపేలా ఉన్న కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రెసిడెంట్స్ ను ప్రాసిక్యూషన్ చేశారు. ఇలాంటి వీడియోలు హౌతీ టెర్రరిస్ట్ మిలీషియాకు అనుకూలంగా మారుతున్నాయని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు కీలకమైన సైనిక స్థావరాలను ప్రమాదంలో పడేస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రక్షణ వ్యవస్థను తెలిపే వీడియోలను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూఏఈ అటార్నీ జనరల్, సలహాదారు డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ హెచ్చరించారు. కీలక విషయాలపై ప్రభుత్వ సంస్థలు గోప్యత పాటిస్తాయని, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసే ముందు రీ చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







