సౌదీలో 57% దాటిన ఇ-పేమెంట్స్

- January 29, 2022 , by Maagulf
సౌదీలో 57% దాటిన ఇ-పేమెంట్స్

సౌదీ: రిటైల్ వ్యాపారంలో ఎలక్ట్రానిక్ చెల్లింపుల వాటా 2021లో మొత్తం ట్రాన్స్ సాక్షన్స్ 57% దాటిందని సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FSDP)  విజన్ 2030 నిర్దేశించిన 55% లక్ష్యం కంటే ఇది అధికం కావడం గమనార్హం. ఇది ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, పేమెంట్ సెక్టర్ లో భాగంగా చేపట్టిన వ్యూహాత్మక ప్రణాళిక ఫలితంగా ఇది సాధ్యమైందని ఎస్ఏఎంఏ పేర్కొంది. హార్డ్ కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎలక్ట్రానిక్ పేమెంట్ రేటును 2025 నాటికి 70%కి పెంచే లక్షంతో ఉన్నట్లు  తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com