సౌదీలో 57% దాటిన ఇ-పేమెంట్స్
- January 29, 2022
సౌదీ: రిటైల్ వ్యాపారంలో ఎలక్ట్రానిక్ చెల్లింపుల వాటా 2021లో మొత్తం ట్రాన్స్ సాక్షన్స్ 57% దాటిందని సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (FSDP) విజన్ 2030 నిర్దేశించిన 55% లక్ష్యం కంటే ఇది అధికం కావడం గమనార్హం. ఇది ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పేమెంట్ సెక్టర్ లో భాగంగా చేపట్టిన వ్యూహాత్మక ప్రణాళిక ఫలితంగా ఇది సాధ్యమైందని ఎస్ఏఎంఏ పేర్కొంది. హార్డ్ కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎలక్ట్రానిక్ పేమెంట్ రేటును 2025 నాటికి 70%కి పెంచే లక్షంతో ఉన్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







