సౌదీ జాయ్ అవార్డ్స్ 2022లో మెరిసిన సల్మాన్ ఖాన్
- January 31, 2022
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన జాయ్ అవార్డ్స్ 2022లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మెరిసారు.ఇందులో 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును సల్మాన్ అందుకున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో వేడుకల ఫోటోని షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. "నా సోదరుడు బు నాసర్ ... మీతో ఇది మనోహరమైన సమావేశం ..@turkialalshik" అని క్యాప్షన్ రాశారు.అవార్డు వేడుకలో "నేను దాదాపు 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మీరు నన్ను చూశారు. ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు" అని అతను తన కెరీర్ హైలైట్లను సల్మాన్ వివరించిన వీడియోను ప్రదర్శించారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ జాయ్ అవార్డ్స్ 2022 వేడకను నిర్వహించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు







