సౌదీ జాయ్ అవార్డ్స్ 2022లో మెరిసిన సల్మాన్ ఖాన్
- January 31, 2022
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన జాయ్ అవార్డ్స్ 2022లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మెరిసారు.ఇందులో 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును సల్మాన్ అందుకున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో వేడుకల ఫోటోని షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. "నా సోదరుడు బు నాసర్ ... మీతో ఇది మనోహరమైన సమావేశం ..@turkialalshik" అని క్యాప్షన్ రాశారు.అవార్డు వేడుకలో "నేను దాదాపు 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మీరు నన్ను చూశారు. ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు" అని అతను తన కెరీర్ హైలైట్లను సల్మాన్ వివరించిన వీడియోను ప్రదర్శించారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ జాయ్ అవార్డ్స్ 2022 వేడకను నిర్వహించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







