లైసెన్సు లేకుండా ‘గుర్తు’ని వినియోగిస్తున్న ఉత్పత్తుల సీజ్
- February 02, 2022
ఒమన్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, పలు ప్రోడక్టుల్ని సీజ్ చేయడం జరిగింది. లైసెన్సు లేకుండా ఒమన్ ఎంబ్లమ్ అలాగే రాయల్ ఎంబ్లమ్ వినియోగిస్తునందుకుగాను ఈ సీజ్ చోటు చేసుకుంది. కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కంపెనీలు అలాగే సోషల్ మీడియాలో కొన్ని నెట్వర్కింగ్ సైట్లు ఒమన్ సుల్తానేట్ అధికారిక ఎంబ్లమ్ వినియోగిస్తున్నాయి (డాగర్ రెండు కత్తులు) అలాగే రాయల్ ఎంబ్లమ్ (కిరీటం, డాగర్ మరియు రెండు కత్తులు) లైసెన్సులు లేకుండా వినియోగిస్తున్నాయి. స్టేట్ ఎంబ్లమ్ అలాగే రాయల్ ఎంబ్లమ్ కమర్షియల్గా వినియోగించడం నేరం.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!