200 నగరాల్ని కలిపేలా ప్రాజెక్టుని ప్రారంభించిన సౌదీ అరేబియా
- February 03, 2022
సౌదీ అరేబియా: 200 నగరాల్ని, గవర్నరేట్లను 76 మార్గాల ద్వారా కలిపే లింక్ ప్రాజెక్టుని సౌదీ అరేబియా ప్రారంభించింది. 6 మిలియన్ల మంది ప్రయాణీకుల్ని 300 బస్ స్టాపుల ద్వారా 76 రూట్లలో 200 నగరాలు మరియు గవర్నరేట్ల ద్వారా తరలించేలా దీన్ని రూపొందించారు. 560 బస్సులు 150 మిలియన్ కిలోమీటర్ల దూరం ఏడాది కాలంలో ప్రయాణించేలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







