200 నగరాల్ని కలిపేలా ప్రాజెక్టుని ప్రారంభించిన సౌదీ అరేబియా
- February 03, 2022
సౌదీ అరేబియా: 200 నగరాల్ని, గవర్నరేట్లను 76 మార్గాల ద్వారా కలిపే లింక్ ప్రాజెక్టుని సౌదీ అరేబియా ప్రారంభించింది. 6 మిలియన్ల మంది ప్రయాణీకుల్ని 300 బస్ స్టాపుల ద్వారా 76 రూట్లలో 200 నగరాలు మరియు గవర్నరేట్ల ద్వారా తరలించేలా దీన్ని రూపొందించారు. 560 బస్సులు 150 మిలియన్ కిలోమీటర్ల దూరం ఏడాది కాలంలో ప్రయాణించేలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడింది.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









