200 నగరాల్ని కలిపేలా ప్రాజెక్టుని ప్రారంభించిన సౌదీ అరేబియా
- February 03, 2022
సౌదీ అరేబియా: 200 నగరాల్ని, గవర్నరేట్లను 76 మార్గాల ద్వారా కలిపే లింక్ ప్రాజెక్టుని సౌదీ అరేబియా ప్రారంభించింది. 6 మిలియన్ల మంది ప్రయాణీకుల్ని 300 బస్ స్టాపుల ద్వారా 76 రూట్లలో 200 నగరాలు మరియు గవర్నరేట్ల ద్వారా తరలించేలా దీన్ని రూపొందించారు. 560 బస్సులు 150 మిలియన్ కిలోమీటర్ల దూరం ఏడాది కాలంలో ప్రయాణించేలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







