ఒమన్లో డ్రగ్స్ స్మగ్లింగ్కు యత్నించిన ఇద్దరు అరెస్టు
- February 04, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో డ్రగ్స్ స్మగ్లింగ్కు యత్నించిన ఇద్దరిని రాయల్ ఒమన్ పోలీసులు(ఆర్ఓపి) అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100 కిలోలకు పైగా హషీష్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. సముద్రం ద్వారా అంతర్జాతీయ ముఠాతో కలిసి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేశారు. మస్కట్ గవర్నరేట్లోని బీచ్ వద్ద నిందితుల నుంచి 100 కిలోలకు పైగా హషీష్ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









