ఒమన్లో డ్రగ్స్ స్మగ్లింగ్కు యత్నించిన ఇద్దరు అరెస్టు
- February 04, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో డ్రగ్స్ స్మగ్లింగ్కు యత్నించిన ఇద్దరిని రాయల్ ఒమన్ పోలీసులు(ఆర్ఓపి) అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100 కిలోలకు పైగా హషీష్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. సముద్రం ద్వారా అంతర్జాతీయ ముఠాతో కలిసి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేశారు. మస్కట్ గవర్నరేట్లోని బీచ్ వద్ద నిందితుల నుంచి 100 కిలోలకు పైగా హషీష్ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







