ఒమన్లో డ్రగ్స్ స్మగ్లింగ్కు యత్నించిన ఇద్దరు అరెస్టు
- February 04, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో డ్రగ్స్ స్మగ్లింగ్కు యత్నించిన ఇద్దరిని రాయల్ ఒమన్ పోలీసులు(ఆర్ఓపి) అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100 కిలోలకు పైగా హషీష్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. సముద్రం ద్వారా అంతర్జాతీయ ముఠాతో కలిసి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేశారు. మస్కట్ గవర్నరేట్లోని బీచ్ వద్ద నిందితుల నుంచి 100 కిలోలకు పైగా హషీష్ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- కీలక మ్యాచ్లో విండీస్పై ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..









