సౌదీలో కొత్త ప్రయాణ ఆంక్షలు
- February 04, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 9 నుండి కొత్త ప్రయాణ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సౌదీ పౌరులందరూ ఫిబ్రవరి 9 (రాజ్బ్ 8) నుండి వేరే దేశాలకు వెళ్లాలంటే కరోనావైరస్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకొని ఉండాలి. అయితే 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, తవక్కల్నా యాప్ కవర్ చేసిన నిబంధనల క్రింద మినహాయించబడిన ఇతరులకు దీనినుండి మినహాయింపునిచ్చారు. ప్రయాణానికి 48 గంటల ముందు నెగిటివ్ పీసీఆర్ సర్టిఫికేట్ ను సమర్పించాలి. ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మినహాయింపునిచ్చారు. కరోనా పాజిటివ్ గా తేలి, వ్యాక్సిన్ పొందిన సౌదీ సిటిజన్స్.. దేశంలోకి వచ్చేందుకు ఏడు రోజుల పాటు దేశం బయట ఉండవలసి ఉంటుంది. అదే సమయంలో పూర్తి వ్యాక్సిన్ డోసులు తీసుకోని వారు మాత్రం 10 రోజులపాటు వేచి ఉండాలి.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









