సౌదీలో కొత్త ప్రయాణ ఆంక్షలు
- February 04, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 9 నుండి కొత్త ప్రయాణ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సౌదీ పౌరులందరూ ఫిబ్రవరి 9 (రాజ్బ్ 8) నుండి వేరే దేశాలకు వెళ్లాలంటే కరోనావైరస్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకొని ఉండాలి. అయితే 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, తవక్కల్నా యాప్ కవర్ చేసిన నిబంధనల క్రింద మినహాయించబడిన ఇతరులకు దీనినుండి మినహాయింపునిచ్చారు. ప్రయాణానికి 48 గంటల ముందు నెగిటివ్ పీసీఆర్ సర్టిఫికేట్ ను సమర్పించాలి. ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మినహాయింపునిచ్చారు. కరోనా పాజిటివ్ గా తేలి, వ్యాక్సిన్ పొందిన సౌదీ సిటిజన్స్.. దేశంలోకి వచ్చేందుకు ఏడు రోజుల పాటు దేశం బయట ఉండవలసి ఉంటుంది. అదే సమయంలో పూర్తి వ్యాక్సిన్ డోసులు తీసుకోని వారు మాత్రం 10 రోజులపాటు వేచి ఉండాలి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







