బీజింగ్లో 24వ వింటర్ ఒలింపిక్స్: హాజరైన అమిర్
- February 05, 2022
ఖతార్: 2022 వింటర్ ఒలింపిక్స్ బీజింగ్లో ప్రారంభమయ్యాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆహ్వానంతో ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, బీజింగ్ చేరుకున్నారు. ప్రారంభ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. చైనా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డెంగ్ లి, చైనాలోని ఖతార్ రాయబారి మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ దుహైమి ఇతర అధికారులు, ఎమిర్కి ఘన స్వాగతం పలికారు. చైనా - ఖతార్ మధ్య సన్నిహిత సంబంధాలు ఈ పర్యటనతో మరింత మెరుగువతాయని ఇరు పక్షాలూ ఆకాంక్షించాయి.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







