బీజింగ్లో 24వ వింటర్ ఒలింపిక్స్: హాజరైన అమిర్
- February 05, 2022
ఖతార్: 2022 వింటర్ ఒలింపిక్స్ బీజింగ్లో ప్రారంభమయ్యాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆహ్వానంతో ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, బీజింగ్ చేరుకున్నారు. ప్రారంభ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. చైనా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డెంగ్ లి, చైనాలోని ఖతార్ రాయబారి మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ దుహైమి ఇతర అధికారులు, ఎమిర్కి ఘన స్వాగతం పలికారు. చైనా - ఖతార్ మధ్య సన్నిహిత సంబంధాలు ఈ పర్యటనతో మరింత మెరుగువతాయని ఇరు పక్షాలూ ఆకాంక్షించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







