యూఏఈలో జూలై 1 నుండి ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- February 08, 2022
యూఏఈ: ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగంపై ఛార్జీ విధించాలని, రెండేళ్లలో పూర్తిగా నిషేధం విధించాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ సమస్యలపై రెండేళ్లలో పూర్తిగా నిషేధించే లక్ష్యంతో ప్లాస్టిక్ బ్యాగులపై ఫీ వసూలు చేయనున్నట్లు దుబాయ్ ప్రకటించింది. జూలై 1 నుండి 25-ఫిల్స్ (6 శాతం) ఫీ వసూలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఒంటెలు, తాబేళ్లు చనిపోతున్నాయని, పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే కిరాణా దుకాణాలు, షాపింగ్ మాల్స్ లో పునర్వినియోగ సంచులను తీసుకురావాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







