యూఏఈలో జూలై 1 నుండి ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- February 08, 2022
యూఏఈ: ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగంపై ఛార్జీ విధించాలని, రెండేళ్లలో పూర్తిగా నిషేధం విధించాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ సమస్యలపై రెండేళ్లలో పూర్తిగా నిషేధించే లక్ష్యంతో ప్లాస్టిక్ బ్యాగులపై ఫీ వసూలు చేయనున్నట్లు దుబాయ్ ప్రకటించింది. జూలై 1 నుండి 25-ఫిల్స్ (6 శాతం) ఫీ వసూలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఒంటెలు, తాబేళ్లు చనిపోతున్నాయని, పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే కిరాణా దుకాణాలు, షాపింగ్ మాల్స్ లో పునర్వినియోగ సంచులను తీసుకురావాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్లో స్వీట్న్డ్ డ్రింక్స్కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన







