పాడుబడిన బావులతో జాగ్రత్త: MEWA హెచ్చరిక
- February 09, 2022
సౌదీ: పాడుబడిన బావులతో ప్రమాదం పొంచి ఉందని, వాటి దగ్గరకు వెళ్లరాదని పర్యావరణం, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ (MEWA) హెచ్చిరించింది. వాకర్స్, హైకర్ల భద్రత జలాశయాల కాలుష్యాన్ని తగ్గించడానికి మొదటి దశలో భాగంగా మంత్రిత్వ శాఖ వివిధ ప్రాంతాలలో ఇప్పటివరకు 2,450 పాడుబడిన బావులను పూడ్చినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి సలేహ్ బిన్ దఖిల్ వివరించారు. రెండవ దశలో భాగంగా 5,000 కంటే ఎక్కువ పాడుబడిన బావులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మినిస్ట్రీ 'రిపోర్ట్' ఎలక్ట్రానిక్ లింక్ లేదా యూనిఫైడ్ అప్లికేషన్ సిస్టమ్ ద్వారా ఏ ప్రాంతంలోనైనా పాడుబడిన బావి ఉంటే తెలిపాలని కోరారు. https://bit.ly /3gIBSQt లేదా ఏకీకృత ఫోన్ 939 ద్వారా వివరాలు అందించాలని సలేహ్ బిన్ దఖిల్ సూచించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









