పాడుబడిన బావులతో జాగ్రత్త: MEWA హెచ్చరిక
- February 09, 2022
సౌదీ: పాడుబడిన బావులతో ప్రమాదం పొంచి ఉందని, వాటి దగ్గరకు వెళ్లరాదని పర్యావరణం, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ (MEWA) హెచ్చిరించింది. వాకర్స్, హైకర్ల భద్రత జలాశయాల కాలుష్యాన్ని తగ్గించడానికి మొదటి దశలో భాగంగా మంత్రిత్వ శాఖ వివిధ ప్రాంతాలలో ఇప్పటివరకు 2,450 పాడుబడిన బావులను పూడ్చినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి సలేహ్ బిన్ దఖిల్ వివరించారు. రెండవ దశలో భాగంగా 5,000 కంటే ఎక్కువ పాడుబడిన బావులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మినిస్ట్రీ 'రిపోర్ట్' ఎలక్ట్రానిక్ లింక్ లేదా యూనిఫైడ్ అప్లికేషన్ సిస్టమ్ ద్వారా ఏ ప్రాంతంలోనైనా పాడుబడిన బావి ఉంటే తెలిపాలని కోరారు. https://bit.ly /3gIBSQt లేదా ఏకీకృత ఫోన్ 939 ద్వారా వివరాలు అందించాలని సలేహ్ బిన్ దఖిల్ సూచించారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







