దుబాయ్ లో ఫిబ్రవరి 15 నాటికి ఆంక్షలు ఎత్తివేత
- February 10, 2022
దుబాయ్: ఎమిరేట్లోని అన్ని కోవిడ్ -19 ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నట్లు దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ & డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి 15 నాటికి దుబాయ్లో అన్ని కార్యకలాపాలు, ఈవెంట్లు, సామాజిక సమావేశాలు క్రమంగా పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉంది. కరోనా ముప్పు పోలేదని, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు మాస్కులు ధరించడం సహా అన్ని నివారణ చర్యలకు కట్టుబడి ఉండాలని సుప్రీం కమిటీ సూచించింది. బుధవారం దేశంలో 1,538 కొత్త కరోనావైరస్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 862,514, మరణాల సంఖ్య 2,273కు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధిక టీకా రేట్ ను ఎమిరేట్స్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









