సీఎం జగన్ తో సినీ ప్రముఖుల సమావేశం
- February 10, 2022
అమరావతి: టాలీవుడ్ ప్రముఖులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్.నారాయణ మూర్తి ఉన్నారు. నాగార్జున ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది.
సినీ ప్రముఖులను తాడేపల్లి సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జీవో నంబరు 35లో సవరణలపై చర్చించనున్నారు. అలాగే, థియేటర్ల వర్గీకరణ, వాటిల్లో స్నాక్స్ అమ్మకాల ధరలు వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. ఈ సమావేశం అనంతరం సీఎంవో నుంచే ఓ ప్రకటన వస్తుందని చిరంజీవి మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..