సీఎం జగన్ తో సినీ ప్రముఖుల సమావేశం
- February 10, 2022
అమరావతి: టాలీవుడ్ ప్రముఖులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్.నారాయణ మూర్తి ఉన్నారు. నాగార్జున ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది.
సినీ ప్రముఖులను తాడేపల్లి సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జీవో నంబరు 35లో సవరణలపై చర్చించనున్నారు. అలాగే, థియేటర్ల వర్గీకరణ, వాటిల్లో స్నాక్స్ అమ్మకాల ధరలు వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. ఈ సమావేశం అనంతరం సీఎంవో నుంచే ఓ ప్రకటన వస్తుందని చిరంజీవి మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







